Government Jobs Notification : సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నందు కొత్తగా ఉద్యోగ నోటిఫికేషన్లు వచ్చేసాయి. కరెన్సీ నోట్ ప్రెస్ నందు మొత్తం 534 పోస్టుల కొరకు నోటిఫికేషన్లు విడుదల చేసింది|Notifications have been issued for a total of 534 posts at the Currency Note Press

Spread the love
సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నందు కొత్తగా ఉద్యోగ నోటిఫికేషన్లు వచ్చేసాయి. కరెన్సీ నోట్ ప్రెస్ నందు మొత్తం 534 పోస్టుల కొరకు నోటిఫికేషన్లు విడుదల చేసింది|Notifications have been issued for a total of 534 posts at the Currency Note Press :

నిరుద్యోగులకు శుభవార్త. కరెన్సీ నోట్ ప్రెస్, నాసిక్(సెక్యూరిటీ ప్రింటింగ్ & మింటింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్) నందు కొత్తగా 534 పోస్టులను భర్తీ చేయడానికి నోటిఫికేషన్లు విడుదల చేశారు. పర్మినెంట్ గవర్నమెంట్ జాబ్ పొందాలనుకున్న వారికి ఇది ఒక మంచి అవకాశం. ఈ నోటిఫికేషన్ నందు వెల్ఫేర్ ఆఫీసర్, సేఫ్టీ ఆఫీసర్, సూపర్వైజర్, జూనియర్ ఆఫీసర్ అసిస్టెంట్, మరియు జూనియర్ టెక్నీషియన్ మొదలైన పోస్టులు కలవు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలి అనే ఆసక్తి కలిగిన అభ్యర్థులు 20 ఏప్రిల్ 2026 నుండి ఆన్లైన్ ద్వారా దరఖాస్తులను సమర్పించవచ్చు. ఈ పోస్టులలో అభ్యర్థులను ఎంపిక చేయడానికి ముందుగా అభ్యర్థులకు కంప్యూటర్ ఆధారిత పరీక్ష (OnlineExam) నిర్వహించి తరువాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసిన తర్వాత ఎంపిక చేయడం జరుగుతుంది.

Notifications have been issued for a total of 534 posts at the Currency Note Press :

అభ్యర్థులు 10th+ITI,Inter,Diploma, Any Degree & BE, B.Tech విద్యా అర్హత కలిగి ఉండాలి. ఎంపికైన అభ్యర్థులకు పోస్టుల ఆధారంగా ₹25,740 నుండి ₹1,03,000 వరకు నెల జీతం ఉంటుంది. అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా ఈ అధికార https://cnpnashik.spmcil.com వెబ్సైట్ నుండి దరఖాస్తు చేసుకోగలరు. 19 మే 2026 దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం పొందడానికి ఇది ఒక మంచి సువర్ణ అవకాశం.

Whatsapp Group

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top